Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకంగా ముగ్గురిని పెళ్లాడిన వ్యక్తి.. ఒకరి తర్వాత ఒకిరిని పెళ్లాడి..?

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (13:41 IST)
పెళ్లి పేరిట మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఏకంగా ముగ్గురిని పెళ్లాడిన ఓ నిత్య పెళ్లికొడుకు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిపై అతడి భార్యలు ఫిర్యాదు చేశారు. మాయమాటలు చెప్పి ఒకరి తర్వాత మరొకర్ని పెళ్ళాడాడని బాధితులు పోలీసులతో వెల్లడించారు. 
 
వివరాల్లోకి వెళితే.. పెద్దతిప్ప సముద్రం మండలంలోని నవాబు కోటకు చెందిన మంజునాథ్ అంగళ్ళ‌కు చెందిన రజినీకి వివాహం అయింది. మ్యారేజ్ బ్యూరో ద్వారా ఆరేళ్ల కిందట చిక్బల్లాపూర్‌కు చెందిన ఆశ‌ను రెండో వివాహం చేసుకున్నాడు. 
 
అది చాలదన్నట్టుగా బెంగుళూరులో ఓ ప్రైవేటు కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దావణగిరి ప్రియాంకను మూడో వివాహం చేసుకున్నాడు. 
 
తమని మోసం చేశాడంటూ రెండవ భార్య ఆశ ,మూడవ భార్య ప్రియాంకతో కలిసి పిటిఎం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది రజనీ. వీరి ఫిర్యాదుతో మోసగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments