Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకంగా ముగ్గురిని పెళ్లాడిన వ్యక్తి.. ఒకరి తర్వాత ఒకిరిని పెళ్లాడి..?

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (13:41 IST)
పెళ్లి పేరిట మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఏకంగా ముగ్గురిని పెళ్లాడిన ఓ నిత్య పెళ్లికొడుకు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిపై అతడి భార్యలు ఫిర్యాదు చేశారు. మాయమాటలు చెప్పి ఒకరి తర్వాత మరొకర్ని పెళ్ళాడాడని బాధితులు పోలీసులతో వెల్లడించారు. 
 
వివరాల్లోకి వెళితే.. పెద్దతిప్ప సముద్రం మండలంలోని నవాబు కోటకు చెందిన మంజునాథ్ అంగళ్ళ‌కు చెందిన రజినీకి వివాహం అయింది. మ్యారేజ్ బ్యూరో ద్వారా ఆరేళ్ల కిందట చిక్బల్లాపూర్‌కు చెందిన ఆశ‌ను రెండో వివాహం చేసుకున్నాడు. 
 
అది చాలదన్నట్టుగా బెంగుళూరులో ఓ ప్రైవేటు కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దావణగిరి ప్రియాంకను మూడో వివాహం చేసుకున్నాడు. 
 
తమని మోసం చేశాడంటూ రెండవ భార్య ఆశ ,మూడవ భార్య ప్రియాంకతో కలిసి పిటిఎం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది రజనీ. వీరి ఫిర్యాదుతో మోసగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments