ముఖ్యమంత్రైనా రావాల్సిందే.. స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వదల్చుకోలేదు : ధర్మాబాద్ కోర్టు

బాబ్లీ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపున దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు తోసిపుచ్చింది. పైగా, కీలక వ్యాఖ్యలు చేసింది. బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసుపై ధర్మాబాద

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (13:16 IST)
బాబ్లీ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపున దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు తోసిపుచ్చింది. పైగా, కీలక వ్యాఖ్యలు చేసింది. బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసుపై ధర్మాబాద్‌ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఆ సమయంలో రీకాల్ పిటిషన్ తిరస్కరణకు గురైనందువల్ల కోర్టుకు హాజరయ్యేందుకు కొంతసమయం కావాలంటూ సీఎం తరపు న్యాయవాది కోరారు.
 
ఆ తర్వాత ధర్మాబాద్ కోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టానికి ఎవరూ మినహాయింపు కాదని, ముఖ్యమంత్రైనా.. ఎవరైనా కోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని, ఎవరికీ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వదల్చుకోలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు సహా 16 మంది నేతలు.. అక్టోబర్ 15న కోర్టులో హా1జరుకావాలని జడ్జి ఆదేశించారు.
 
మరోవైపు ఈ కేసులో వారెంట్ అందుకున్న అప్పటి తెలంగాణ టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నంకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాబాద్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments