Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర ఎన్నికలు : శివసేనకు మూడో స్థానం .. నోటాకు రెండో స్థానం

Webdunia
ఆదివారం, 27 అక్టోబరు 2019 (17:06 IST)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. ఈ ఎన్నికల్లో భాగంగా, లాతూర్ గ్రామీణ అసెంబ్లీ స్థానం నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కుమారుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి ధీరజ్‌ పోటీ చేసి గెలుపొందారు. ఈయనకు 135006 ఓట్లు పోలయ్యాయి. 
 
ఆ తర్వాత స్థానంలో నోటా గుర్తుకు ఏకగా 27500 ఓట్లు వచ్చాయి. ఇదే స్థానంలో పోటీ చేసిన శివసేన పార్టీ అభ్యర్థి సచిన్ దేశ్‌ముఖ్‌కు కేవలం 13459 ఓట్లు మాత్రమే వచ్చి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కంటే నోటా గుర్తుకు అధిక ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. పైగా, లాతూర్‌ (గ్రామీణ) స్థానం నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments