Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర ఎన్నికలు : శివసేనకు మూడో స్థానం .. నోటాకు రెండో స్థానం

Webdunia
ఆదివారం, 27 అక్టోబరు 2019 (17:06 IST)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. ఈ ఎన్నికల్లో భాగంగా, లాతూర్ గ్రామీణ అసెంబ్లీ స్థానం నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కుమారుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి ధీరజ్‌ పోటీ చేసి గెలుపొందారు. ఈయనకు 135006 ఓట్లు పోలయ్యాయి. 
 
ఆ తర్వాత స్థానంలో నోటా గుర్తుకు ఏకగా 27500 ఓట్లు వచ్చాయి. ఇదే స్థానంలో పోటీ చేసిన శివసేన పార్టీ అభ్యర్థి సచిన్ దేశ్‌ముఖ్‌కు కేవలం 13459 ఓట్లు మాత్రమే వచ్చి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కంటే నోటా గుర్తుకు అధిక ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. పైగా, లాతూర్‌ (గ్రామీణ) స్థానం నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments