Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర ఎన్నికలు : శివసేనకు మూడో స్థానం .. నోటాకు రెండో స్థానం

Maharashtra Assembly polls
Webdunia
ఆదివారం, 27 అక్టోబరు 2019 (17:06 IST)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. ఈ ఎన్నికల్లో భాగంగా, లాతూర్ గ్రామీణ అసెంబ్లీ స్థానం నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కుమారుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి ధీరజ్‌ పోటీ చేసి గెలుపొందారు. ఈయనకు 135006 ఓట్లు పోలయ్యాయి. 
 
ఆ తర్వాత స్థానంలో నోటా గుర్తుకు ఏకగా 27500 ఓట్లు వచ్చాయి. ఇదే స్థానంలో పోటీ చేసిన శివసేన పార్టీ అభ్యర్థి సచిన్ దేశ్‌ముఖ్‌కు కేవలం 13459 ఓట్లు మాత్రమే వచ్చి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కంటే నోటా గుర్తుకు అధిక ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. పైగా, లాతూర్‌ (గ్రామీణ) స్థానం నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments