భీమిలి కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ : విజయసాయి

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (13:55 IST)
విశాఖపట్టణం జిల్లాలోని భీమిలి కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ (కార్యనిర్వాహక రాజధాని) క్యాపిటల్ ఏర్పాటవుతుందని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. 
 
శనివారం విశాఖ, భీమిలిలలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం. దాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే విశాఖలో రాజధానిని నెలకొల్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. భీమిలి మహాపట్టణంగా వెలుగొందనుంది' అని చెప్పారు. 
 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చట్టానికి లోబడి శిక్ష పడుతుందని, కొన్ని శక్తుల వల్ల ఆయన తప్పించుకుంటున్నారని, భవిష్యత్తులో అలా జరగదన్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తుంటే ఆయన అడ్డుపుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలన్నదే తమ అభిమతమని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments