Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నంలో వర్షాలు.. రహదారులన్నీ జలమయం

Webdunia
శనివారం, 20 జులై 2019 (12:12 IST)
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో తెల్లవారు జామున నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. మచిలీపట్నం ప్రధాన రహదారి మోకాళ్లు లోతు నీటిలో వుంది. 
 
మోకాళ్ల లోతు నీటిలోనే బందరు వాసులు ప్రయాణం సాగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు చేరింది. నీటిని తోడేందుకు మచిలీపట్నం నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


గుంటూరు జిల్లాలో రాత్రి నుoచి వీడని వర్షాలు...
గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, పిడుగురాళ్ల, జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. అదేవిధంగా పలు రహదారిపైకి వర్షపు నీరు చేరాయి. ముఖ్యంగా గుంటూరు పలు ప్రాంతాల్లో డ్రైన్స్, సైడ్ కాల్వలు, చెరువులు లేకపోవడంతో నీరు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. 
 
 
డ్రైన్స్ నైట్ కోసం తోమిన గుంటలు తొమి వదిలేయటంతో ఎక్కడ గుంటలు వున్నాయో తెలియని పరిస్థితి. అదేవిధంగా రహదారులపై గుంటలు అధికంగా వున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments