బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (08:57 IST)
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం గురువారానికి బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 22వ తేదీ ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత మరింతగా బలపడి తుఫానుగా రూపాంతరం చెందుతుందని అధికారులు తెలిపారు. ఈ తుపాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ముఖ్యంగా, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్ర తీరంలో గురువారం గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 21, 22 తేదీల్లో 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. అందువల్ల జాలర్లరు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments