Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పిచ్చోడు : ప్రియురాలు నో చెప్పిందనీ ఐటీ కంపెనీ ఎండీ సూసైడ్

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (09:58 IST)
ఇటీవలికాలంలో ప్రేమ విఫలం కారణంగా జరిగే ఆత్మహత్యల సంఖ్య ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ప్రేమికుల మధ్య మనస్పర్థలు రావడం, ప్రేమను నిరాకరించడం, తిరస్కరించడం వంటి సంఘటనలతో విసిగిపోయిన ప్రేమికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా ఓ ఐటీ కంపెనీ ఎండీ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలు ప్రేమను అంగీకరించలేదన్న కారణంతో ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నాచారం ప్రాంతానికి చెందిన నిఖిల్ రెడ్డి (27) అనే యువకుడు శ్రీ సాయితి టెక్ మల్టీనేషనల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టరుగా పని చేస్తున్నాడు. ఈయన అదే కంపెనీలో పని చేసే ఓ యువతిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో తన ప్రేమ, పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. కానీ, అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ యువతి పెళ్లికి మాత్రం నో చెప్పింది. 
 
దీంతో తవ్ర మనస్తాపానికి గురైన నిఖిల్ రెడ్డి తన చాంబర్‌లోనే ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. దీన్ని గమనించిన కంపెనీ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు పోయినట్టు వైద్యులు వెల్లడించారు. దీనిపై అమీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments