Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి హుండీ ఆదాయం అదుర్స్.. రూ.వెయ్యి కోట్లు దాటిందిగా!

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (11:47 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించే కానుకలు రోజు రోజుకీ భారీగా పెరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం.. మార్చి 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది  ఫిబ్రవరి 28వరకు వెయ్యి కోట్ల వరకు వస్తుందని టీటీడీ అంచనా వేసింది. 
 
అయితే ఈ అంచనాలు ప్రస్తుతం తలకిందులైనాయి. ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ వరకు వంద కోట్ల ఆదాయం సమకూరింది. గత 8 నెలల్లో రూ. 1.164 కోట్ల ఆదాయం రాగా, నవంబరులో ఏకంగా రూ.127.39 కోట్ల ఆదాయం వచ్చింది. 
 
ఫలితంగా టీటీడీ వార్షిక ఆదాయం అంచనాలను దాటుకుంది. వార్షిక ఏడాదిలో వెయ్యి కోట్లు ఆదాయం వస్తుందని టీటీడీ అంచనాలు తలకిందులు కావడంతో ఈ వార్షిక ఆదాయం 1600 కోట్ల రూపాయలకు పైగా హుండీ ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments