Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో లోక్‌సభ స్పీకర్ ఓం ప్ర‌కాశ్ బిర్లా పర్యటన

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (10:49 IST)
లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. నేటి మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన మధ్యాహ్నం 1.30గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు.

సాయంత్రం 5.30 గంటలకు తిరుమల చేరుకుని శ్రీకృష్ణ వసతి గృహంలో బస చేయనున్నారు. ఎల్లుండి ఉదయం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. పద్మావతి అతిథిగృహంలో తితిదే అధికారులతో సమీక్షించనున్నారు. తిరుమల ధర్మగిరి వేదపాఠశాలను సందర్శిస్తారు.

అనంతరం తిరుపతి కపిలేశ్వరస్వామిని, శ్రీకాళహస్తి వాయులింగేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments