Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో లోక్‌సభ స్పీకర్ ఓం ప్ర‌కాశ్ బిర్లా పర్యటన

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (10:49 IST)
లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. నేటి మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన మధ్యాహ్నం 1.30గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు.

సాయంత్రం 5.30 గంటలకు తిరుమల చేరుకుని శ్రీకృష్ణ వసతి గృహంలో బస చేయనున్నారు. ఎల్లుండి ఉదయం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. పద్మావతి అతిథిగృహంలో తితిదే అధికారులతో సమీక్షించనున్నారు. తిరుమల ధర్మగిరి వేదపాఠశాలను సందర్శిస్తారు.

అనంతరం తిరుపతి కపిలేశ్వరస్వామిని, శ్రీకాళహస్తి వాయులింగేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తండేల్‌ ఫుటేజ్ కు అనుమతినిచ్చిన బన్సూరి స్వరాజ్‌కు ధన్యవాదాలు తెలిపిన బన్నీ వాసు

శ్వేతబసు ప్రసాద్... తాజా ఫోటో షూట్... ఎరుపు రంగు డ్రెస్సుతో అదిరింది

ఛావా దర్శకుడు ప్రతిసారీ కౌగిలించుకుంటుంటే తేడా అనుకున్నా: విక్కీ కౌశల్, రష్మిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments