Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మళ్లీ కనిపించిన చిరుత.. షాకైన టీటీడీ

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (19:05 IST)
తిరుమలలో ఇటీవల చిరుతపులుల సంచారం అధికమైన సంగతి తెలిసిందే. చిన్నారిపై చిరుత దాడి జరిగిన తర్వాత, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చిరుతపులుల కదలికలను పర్యవేక్షించడానికి ట్రాప్ కెమెరాలను ఉపయోగించింది. ఇది నాలుగు చిరుతలను పట్టుకోవడానికి సాయపడింది. 
 
అయితే, తాజాగా తిరుమల నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించింది. ఈ చిరుత కెమెరాలో కనిపించింది. ఇది చూసిన ఆలయ సెక్యూరిటీ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చిరుతను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో అదనపు బోనులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 
 
తిరుపతి కొండ ఉన్న శేషాచలం అడవుల్లో 100కు పైగా చిరుతలు ఉన్నాయి. ఫుట్ పాత్ ప్రాంతంలో వీటిలో 10 చిరుతలు సంచరిస్తున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments