Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో చిరుత కలకలం.. భక్తుల్లో భయం భయం..

Webdunia
గురువారం, 13 జులై 2023 (12:11 IST)
తిరుమలలో చిరుత కలకలం రేపుతోంది. తిరుమల నడకదారిలో చిరుతలు సంచరించడం భక్తుల్లో భయాందోళనలనకు రేకెత్తెస్తోంది. గత నెలలో మూడేళ్ల ఏళ్ల బాలుడిని చిరుత పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే.. ఈ క్రమంలో నిన్న రాత్రి తిరుపతి కొండ దారిలో చిరుతపులి సంచరించింది. ఇది చూసిన భక్తులు ఆలయ అధికారులకు సమాచారం అందించారు. 
 
దేవస్థానం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షణ ప్రారంభించారు. చిరుత సంచరించిన ప్రాంతంలో వలలతో కంచె కూడా వేశారు. దీంతో ఈ ప్రాంతంలోని ఫుట్‌పాత్‌పైకి చిరుతపులి రాకుండా అడ్డుకోవచ్చని దేవస్థానం భద్రతా అధికారులు తెలిపారు. కొండ మార్గంలో మళ్లీ చిరుతలు రావడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
 
తిరుమల కొండదారిలో చిరుతలు సంచరించడంతో రాత్రిపూట కొండ మార్గంలో పెద్ద సంఖ్యలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. అలాగే జంతువులు సంచరించే ప్రాంతాల్లో భద్రత కోసం సాయుధ పోలీసులను నియమించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments