Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పవన్ మద్దతిస్తేనే... లేదంటే జగన్ మోహన్ రెడ్డే కింగ్... లగడపాటి సర్వే

ఎపిలో సర్వేలు ఎవరైనా చేయిస్తున్నారంటే అది లగడపాటి రాజగోపాల్ అని ఠక్కున చెప్పేస్తుంటారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా సర్వేలు చేయించి ముందుగానే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు లగడపాటి రాజగోపాల్. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు లేకున్నాసరే లగడపాటి రాజగోపా

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (13:45 IST)
ఎపిలో సర్వేలు ఎవరైనా చేయిస్తున్నారంటే అది లగడపాటి రాజగోపాల్ అని ఠక్కున చెప్పేస్తుంటారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా సర్వేలు చేయించి ముందుగానే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు లగడపాటి రాజగోపాల్. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు లేకున్నాసరే లగడపాటి రాజగోపాల్ తాజాగా 2019 ఎన్నికలపై సర్వే చేయించారు. ఆ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. లగడపాటి ఆశ్చర్యపోవడమే కాకుండా ఆ విషయాన్ని మీడియాకు కూడా తెలిపారు. 
 
అదేంటంటే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పవన్ కళ్యాణ్‌‌తో కలిసి గెలవడం చాలా ఈజీ అనీ, ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం 120 సీట్ల కంటే ఎక్కువ రావని తేల్చి చెప్పాడు. ఇక జగన్ మోహన్ రెడ్డి పార్టీకి 137 సీట్లు వచ్చే అవకాశం ఉందట. కోస్తాలో 37 సీట్లు టిడిపికి రానుండగా ఫిరాంపులు ఎమ్మెల్యేలెవరూ తెలుగుదేశం పార్టీలో గెలవరని లగడపాటి సర్వేలో తేలింది. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కింగ్ మేకర్‌గా మారుతారని లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments