Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్‌కి ఉరి వేసుకొని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (20:37 IST)
నెల్లూరులో విషాదం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తాళలేక నాగలక్ష్మీ అనే మహిళా కానిస్టేబుల్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. భర్త అశోక్ తనను నిత్యం వేధించేవాడని మనస్థాపానకి గురైనట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. 
 
ఎస్పీ కార్యాలయంలో కమ్యూనికేషన్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ నాగలక్ష్మి పనిచేస్తుంది. భర్త అశోక్ వేధింపులు తాళలేక నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు కూడ తెలిపారు. నెల్లూరు నగర డిఎస్పీ శ్రీనివాసులరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని నాగలక్ష్మి రాసిన సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments