ఆర్యవైశ్యులకు ‘కుటుంబ సురక్ష’ ఆసరా: దేవా‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:39 IST)
ఆర్యవైశ్య కుటుంబాలకు వాసవీ కుటుంబ సురక్ష పథకం ఎంతో ఆసరాగా ఉందని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు తెలిపారు.

విజ‌య‌వాడ‌‌ బ్ర‌హ్మ‌ణ‌వీధిలోని  మంత్రి కార్యాల‌యంలో జ‌రిగిన ‘కుటుంబ సురక్ష’   కార్యక్రమంలో మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు ‌పాల్గొన్ని 17 మందికి  రూ.25 లక్షలు చెక్కులు పంపిణీ చేశారు.

కార్య‌క్ర‌మంలో ఛాంబ‌ర్ అప్ కామ‌ర్స్ అధ్య‌క్షలు కొన‌క‌ళ్ల విధ్యాధ‌రరావు, ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వంకదారు వాసుదేవ‌రావ్‌, ఐఈసీ ఆఫీసర్‌ చీదెళ్ళ బసవేశ్వరరావు, వి212ఎ జిల్లా గవర్నర్ బొడ్డు శ్రీనివాసరావు, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ కె.ఎల్‌.వి.స‌తీష్‌కుమార్‌, ఇన్‌ఛార్జ్ పొట్టి శివకుమార్, జిల్లా వాసవీ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments