Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనలోకి కూసంపూడి శ్రీనివాస్

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (19:23 IST)
లోక్ సత్తా అదికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకుడు కూసంపూడి శ్రీనివాస్ ఈరోజు జనసేన పార్టీలో చేరారు.. హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ, రాజకీయ విశ్లేషకుడిగా ఎంతో అనుభవం ఉన్న శ్రీనివాస్ సేవలు పార్టీలో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. 
 
జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిత్ర‌పురి కాల‌నీలో ఇళ్లు ద‌క్క‌ని వారికి అండ‌గా నిల‌బ‌డతాన‌ని భ‌రోసా ఇచ్చారు. అంద‌రికీ వినోదాన్ని అందించే సినిమా ఇండ‌స్ట్రీలో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ సొంతింటి క‌ల‌ను నేర‌వేర్చ‌డానికి చిత్ర‌పురి కాల‌నీని ఏర్పాటు చేశారు.

అయితే అందులో కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర్య‌యాయి. ఈ స‌మ‌స్య‌ల‌ను చిత్ర‌పురి సాధ‌న స‌మితి స‌భ్యులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ప్ర‌త్యేకంగా క‌లిసి విన్న‌వించారు. సినిమా రంగంతో సంబంధం లేనివారు ఫ్లాట్స్ ద‌క్కించుకున్నార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిపై ప‌వ‌న్ స్పందించారు.

చిత్ర‌పురి కాల‌నీలో ఇళ్లు ద‌క్క‌ని వారికి అండ‌గా నిలుస్తాన‌ని ప‌వ‌న్ అన్నారు. ఈ విష‌యంపై త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఎన్‌.శంక‌ర్‌ల‌తో చ‌ర్చిస్తాన‌ని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments