Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పత్రికల విలేకరుల వీపులు వాయగొడతాం : కర్నూలు నగర మేయర్

Webdunia
మంగళవారం, 31 మే 2022 (10:41 IST)
తమ పార్టీకి చెందిన మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర బహిరంగ సభకు జనాలు లేక వెలవెలబోయాయంటూ కొన్ని పత్రికలు వార్తలను ప్రచురించాయని, ఆ పత్రికలకు చెందిన విలేకరుల వీపులు వాయగొడతామంటూ కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య హెచ్చరికలు జారీచేశారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు కర్నూలులో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 
 
వైకాపా మంత్రులు ఇటీవల సామాజిక న్యాయభేరీ పేరుతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సు యాత్రను చేపట్టారు. ఈ బస్సుయాత్ర కర్నూలుకు వచ్చినపుడు జనాలు కనిపించలేదు. దీన్ని కొన్ని పత్రికలు ఫోటోలు తీసి వార్తల రూపంలో ప్రదర్శించాయి. 
 
దీనిపై కర్నూలు మేయర్ బీవై రామయ్య స్పందిస్తూ, బస్సు యాత్ర కర్నూలుకు వచ్చినపుడు మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉందని, దీంతో ప్రజలు నీడ చాటుకు వెళితే సభకు జనాలు రాలేదంటూ కొన్ని పత్రికలు ప్రచారం చేశాయని ఆయన మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాస్తే వీపులు వాయగొడతామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments