Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు డాక్టర్ లక్ష్మణ్‌

Webdunia
మంగళవారం, 31 మే 2022 (10:22 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, హైదరాబాద్ నగరానికి చెందిన పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్‌ను భారతీయ జనతా పార్టీ సోమవారం రాజ్యసభకు నామినేట్ చేసింది.
 
బీజేపీ తరపున పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థుల జాబితాను తాజాగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులో ఉత్తరప్రదేశ్‌ నుంచి డాక్టర్ లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపించనుంది. ఈయన ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడుగా ఉంటారు. 
 
గతంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. డాక్టర్ లక్ష్మణ్ 2020లో పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా మారడానికి ముందు బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments