Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో పట్టపగలే రెచ్చిపోయిన వేటగాళ్లు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (14:28 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలోని ఆందోనీ మండలం నారాయణపురం గ్రామం పొలాల్లో వేటగాళ్లు పట్టపగలే రెచ్చిపోయారు. ఈ గ్రామ పొలాల్లో తిరిగే జింకల మందపై తుపాకులతో విరుచుకపడ్డారు. దీంతో వేటగాళ్ల తుపాకీ తూటాలకు ఏకంగా 12 జింకలు మృత్యువాతపడ్డాయి. వేటగాళ్లు దుండగులు జీప్‌లో వచ్చి తమ వెంట తెచ్చుకున్న తుపాకులతో జింకల మందపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తుపాకీ తూటాలు తగిన జింకలు నేలకొరిగాయి. 
 
ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న కత్తులతై జింకల తలలను వేరు చేసి మిగిలిన మొండెంతో పారిపోయారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీ ఆదివారం జరిగింది. ఈ వేటగాళ్ళ దుశ్యర్యలను చూసిన గ్రామస్తులు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో వారు హుటాహుటిన అక్కడకు వచ్చి మొండెం నుంచి వేరు చేసిన జింకల తలలను స్వాధీనం చేసుకున్నారు. పట్టపగలే వేటగాళ్లు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments