Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరిక తీర్చలేదని మైనర్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (17:14 IST)
మైనర్ బాలికపై ఓ కామాంధుడు అమానుషంగా ప్రవర్తించాడు. కోరిక తీర్చలేదని.. ఓ కామాంధుడు బాలికకు నిప్పంటించాడు. ఈ దుర్ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు, కౌతాలం మండలం బదినేహల్‌కి చెందిన మౌలాలీ, ఓ మైనర్ బాలికను ఏడాది నుంచి లైంగిక వేధింపులకు గురిచేశాడు. 
 
భార్యతో పాటు ముగ్గురు పిల్లలు వున్నా బాలికపై కన్నేశాడు. తన కోరిక తీర్చమని వేధించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు మౌలాలీని హెచ్చరించారు. అయినా కామాంధుడు బుద్ధి మార్చుకోలేదు. దీంతో బాలిక తన ఇంట్లో ఒంటరిగా వున్నట్లు గమనించిన మౌలాలీ బాలికను బలవంతం పెట్టాడు. 
 
అందుకు బాలిక ప్రతిఘటించడంతో అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను బాలికపై నిప్పంటించి పారిపోయాడు. బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం