Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి స్మగ్లింగ్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన కూకట్‌పల్లి

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (15:32 IST)
గంజాయి స్మగ్లింగ్‌కు కూకట్‌పల్లి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. కూకట్‌పల్లిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా గంజాయి దొరికినట్లు తెలుస్తోంది. 
 
పాన్‌ షాపులు, హోటళ్లు, కిరాణ షాపుల్లో గంజాయి విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయన్నా సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. 
 
దాదాపు 150 షాపులపై పోలీసులు దాడులు చేసి పెద్దమొత్తంలో గంజాయి సిగరెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 57 మందిని అరెస్టు చేసి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments