Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి స్మగ్లింగ్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన కూకట్‌పల్లి

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (15:32 IST)
గంజాయి స్మగ్లింగ్‌కు కూకట్‌పల్లి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. కూకట్‌పల్లిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా గంజాయి దొరికినట్లు తెలుస్తోంది. 
 
పాన్‌ షాపులు, హోటళ్లు, కిరాణ షాపుల్లో గంజాయి విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయన్నా సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. 
 
దాదాపు 150 షాపులపై పోలీసులు దాడులు చేసి పెద్దమొత్తంలో గంజాయి సిగరెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 57 మందిని అరెస్టు చేసి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments