Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి స్మగ్లింగ్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన కూకట్‌పల్లి

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (15:32 IST)
గంజాయి స్మగ్లింగ్‌కు కూకట్‌పల్లి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. కూకట్‌పల్లిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా గంజాయి దొరికినట్లు తెలుస్తోంది. 
 
పాన్‌ షాపులు, హోటళ్లు, కిరాణ షాపుల్లో గంజాయి విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయన్నా సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. 
 
దాదాపు 150 షాపులపై పోలీసులు దాడులు చేసి పెద్దమొత్తంలో గంజాయి సిగరెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 57 మందిని అరెస్టు చేసి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments