Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌జ‌ల‌పై, డాక్ట‌ర్ల‌పై ఆమంచి కృష్ణమోహన్ క‌క్ష సాధింపు చ‌ర్య‌లు

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (08:28 IST)
2019 సాధారణ ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి తరపున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ అతని కుటుంబం చేసిన అరాచకాల కారణంగానే చీరాల ప్రజలు ఆమంచిని పక్కన పెట్టారని ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు.

అయినా ఏమాత్రం పద్ధతి మార్చుకోని ఆమంచి అధికార పార్టీని అడ్డుపెట్టుకొని ప్రజలపై, వ్యాపారస్తులపై, డాక్టర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం చీరాల కొత్తపేట రోడ్ లోని రామానాయుడు పార్కులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల మోహన్ కుమార్ ధర్మ, సేవా సంస్థ అధ్యక్షులు కోటి ఆనంద్, బహుజన ప్రజాస్వామ్య వేదిక నాయకులు దుడ్డు విజయ్ సుందర్, బీసీ యువజన సంఘం నాయకులు కొల్లిపర వెంకటేష్, వైసిపి యువ నాయకులు గోసాల అశోక్, వై.ప్రసాదు, విశ్రాంత ఉపాధ్యాయులు ఎస్‌జె చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గంలో కరో నా పరిస్థితులను అడ్డంపెట్టుకుని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆమంచిని ప్ర‌శ్నిస్తున్నందుకు, వ్యాపారస్తులపై, డాక్టర్లపై తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments