Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మతో సహజీవనం.. కూతురిపై అత్యాచారం...

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (10:48 IST)
ఆడబిడ్డలపై అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా.. ఓ నీచుడు మహిళతో సహజీవనం చేస్తూనే, ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కంకిపాడు మండలం వణుకూరుకి చెందిన శివ గన్నవరం మండలం కేసరపల్లిలో ఉంటున్న మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. గత కొంతకాలంగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. 
 
అయితే.. ఆమెకు ఓ కూతురు(16) కూడా ఉంది. ఆమె కూతురిపై కన్నేసిన శివ ఎలాగైనా ఆమెను అనుభవించాలని అదను కోసం వేచి చూశాడు.
 
ఈ క్రమంలో ఈ నెల 16న బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, ఆమె మూర్ఛపోయాక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments