Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మతో సహజీవనం.. కూతురిపై అత్యాచారం...

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (10:48 IST)
ఆడబిడ్డలపై అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా.. ఓ నీచుడు మహిళతో సహజీవనం చేస్తూనే, ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కంకిపాడు మండలం వణుకూరుకి చెందిన శివ గన్నవరం మండలం కేసరపల్లిలో ఉంటున్న మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. గత కొంతకాలంగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. 
 
అయితే.. ఆమెకు ఓ కూతురు(16) కూడా ఉంది. ఆమె కూతురిపై కన్నేసిన శివ ఎలాగైనా ఆమెను అనుభవించాలని అదను కోసం వేచి చూశాడు.
 
ఈ క్రమంలో ఈ నెల 16న బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, ఆమె మూర్ఛపోయాక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments