Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీధర్ రెడ్డి అనునేను... జగన్ సాక్షిగా అన్నందుకు... ఏం జరిగిందో తెలుసా..?

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (11:19 IST)
నూతన సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ముందు ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. అది శాసనసభ సంప్రదాయం. అయితే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు సార్లు ప్రమాణస్వీకారం చేయాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం ప్రమాణ పత్రంలో ఉండే దైవ సాక్షిగా లేదా ఆత్మసాక్షిగా అని తప్ప వేరే ఏ ప్రస్తావన చేసినా ప్రమాణం చెల్లదు.
 
కానీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తొలిసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు దైవసాక్షిగా, నా ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి సాక్షిగా అంటూ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ప్రొటెం స్పీకర్ అభ్యంతరం తెలిపి  శ్రీధర్‌రెడ్డితో రెండోసారి ప్రమాణం చేయించారు. ఇక 2009లో ఇలాగే ప్రమాణం చేసిన 8 మంది ఎమ్మెల్యేలతో తిరిగి ప్రమాణస్వకారం చేయించారు నాటి ప్రొటెం స్పీకర్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments