Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్‌జెఆర్‌వో కృష్ణా జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొంకిమ‌ళ్ళ శంక‌ర్

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (10:05 IST)
సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్(ఎస్‌జెఆర్‌వో) కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొంకిమ‌ళ్ళ శంక‌ర్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌క్కా సాయిబాబు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఈ సంద‌ర్భంగా నియామకపు పత్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్‌, జిల్లా ఎస్పీ ర‌వీంద్ర‌‌నాధ్‌‌‌కు పంపించారు. అలాగే త్వరలో పూర్తి స్థాయి జిల్లా కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

శంక‌ర్ క్రమశిక్షణతో పాటు పాత్రికేయ ‌విధి నిర్వ‌హ‌ణ‌లో అంకిత‌భావంతో ప‌నిచేయ‌డం, ప్ర‌జాసమస్యలపై పూర్తి అవగాహన క‌లిగి ఉండ‌డం, సామాజిక బాధ్య‌త‌గా ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం వంటి అంశాల‌ను గుర్తించి రాష్ట్ర కమిటీ శంక‌ర్‌కు బాధ్యతలు అప్పగించిన‌ట్లు జ‌క్కా సాయిబాబు పేర్కొన్నారు.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూ వాటి ప‌రిష్కారం కోసం ‌ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లాల‌ని ఎస్‌జెఆర్‌వో జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నికైన శంక‌ర్‌కు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments