Webdunia - Bharat's app for daily news and videos

Install App

400 ఏళ్ల చరిత్ర.. ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (11:22 IST)
తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోనసీమ ప్రత్యేక ఆత్రేయపురం పూతరేకులు భౌగోళిక గుర్తింపు (జీఐ) అందుకోనుంది. వచ్చే నాలుగు నెలల్లో సర్దార్ కాటన్ పూతరేకులకు భౌగోళిక గుర్తింపు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా ప్రకటించారు. 
 
దామోదర సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయానికి చెందిన మాకిరెడ్డి మనోజ్‌, ఆత్రేపురం పూతరేకుల సంఘం అధ్యక్షుడు, కలెక్టర్‌, సంఘం సభ్యులు హాజరైన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 400 ఏళ్ల చరిత్ర కలిగిన పూతరేకులు అంతర్జాతీయ గుర్తింపు పొందడం పట్ల ఆత్రేయపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments