Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లనిచ్చిన మామే.. బాబును అలా అన్నారు.. కొడాలి నాని ఫైర్

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (13:01 IST)
దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డిపై కూడా ముఠా నాయకుడనీ హత్యలు చేయిస్తాడని.. తన సొంత మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారని మండిపడ్డారు. కానీ  అధికారంలోకి వచ్చిన వైఎస్ నిరుపేదలకు 48 లక్షల ఇళ్లు నిర్మించి, పేద పిల్లలకు ఫీజు రియంబర్స్ మెంట్ చేశారని గుర్తుచేశారు.
 
వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా జగన్ వస్తే ఆయన్ను అధికారం నుంచి తప్పించలేమన్న భయంతో చంద్రబాబు, ఆయన భజన పత్రికలతో తప్పుడు ఆరోపణలు చేయించారని కొడాలి నాని తెలిపారు. అలాగే పిల్లనిచ్చిన మామగారు నందమూరి ఎన్టీఆర్ స్వయంగా తన నోటితో చంద్రబాబును మించిన అవినీతి చక్రవర్తి ఎవ్వరూ లేరని చెప్పారని నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 
 
చంద్రబాబు గురించి పిల్లనిచ్చిన మామే చెప్పారని.. చంద్రబాబు వెన్నుపోటు దారుడని.. చంద్రబాబు లాంటి నీచాతి నీచమైన వ్యక్తి ఎవ్వరూ లేరని ఎన్టీఆర్ చెప్పిన విషయాన్ని వెల్లడించారు. ఏపీ సీఎంతో పాటు టీడీపీ నేతలు ఉచిత ఇసుక ద్వారా రూ.25,000 కోట్లు, నీరు-మట్టి కింద మరో రూ.45,000 కోట్ల నిధులు, రాజధానిలో లక్షల కోట్ల భూములను స్వాహా చేశారని నాని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments