Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎంతో సమావేశం.. వల్లభనేని వంశీ, కొడాలి నాని గైర్హాజరు..

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (10:03 IST)
గన్నవరం నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి, గడపగడపకు కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు. అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరు కాలేదు. 
 
ఈ సమావేశానికి నియోజక వర్గంలోని ఎమ్మెల్యేలు స్వయంగా హాజరు కావాలని సూచించారు. అయితే నాని ద్వయం హాజరు కాకపోవడంపై సర్వత్ర చర్చకు దారితీసింది. 
 
ఇకపోతే.. విజయవాడ నగరంలోని మూడు నియోజక వర్గాల్లో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని బాగా చేస్తున్నట్లు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌లను అభినందించారు. అలాగే మరింత విస్తృతంగా పర్యటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం జగన్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments