Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌పై చర్యలకు డిమాండ్ చేస్తే 'సొము'కెందుకు కోపం? అచ్చెన్న

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (12:25 IST)
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై కేంద్రం చర్యలు తీసుకోవాలంటే ఎందుకంత కోపం, అసహనం ప్రదర్శించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
 
రాష్ట్రంలో దారుణాలు, నేరాలు, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలు ఆందోళన వ్యక్తం చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. రాష్ట్రాల్లో పాలన గాడి తప్పినప్పుడు, అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు ఆర్టికల్‌ 355 ప్రకారం కలగజేసుకొనే అధికారం కేంద్రానికి ఉందన్న విషయాన్ని వీర్రాజు తెలుసుకోవాలని అచ్చెన్న అన్నారు. 'వైకాపా మూకల విధ్వంసంపై పోరాడాల్సిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.. అధికార పార్టీని, ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడం దారుణం' అని అచ్చెన్నాయుడు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments