Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌పై చర్యలకు డిమాండ్ చేస్తే 'సొము'కెందుకు కోపం? అచ్చెన్న

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (12:25 IST)
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై కేంద్రం చర్యలు తీసుకోవాలంటే ఎందుకంత కోపం, అసహనం ప్రదర్శించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
 
రాష్ట్రంలో దారుణాలు, నేరాలు, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలు ఆందోళన వ్యక్తం చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. రాష్ట్రాల్లో పాలన గాడి తప్పినప్పుడు, అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు ఆర్టికల్‌ 355 ప్రకారం కలగజేసుకొనే అధికారం కేంద్రానికి ఉందన్న విషయాన్ని వీర్రాజు తెలుసుకోవాలని అచ్చెన్న అన్నారు. 'వైకాపా మూకల విధ్వంసంపై పోరాడాల్సిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.. అధికార పార్టీని, ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడం దారుణం' అని అచ్చెన్నాయుడు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments