Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా ఆటోగ్రాఫ్‌తో రోడ్డు పైకి కియా తొలి కారు... త్వరలో షోరూమ్‌లకు...

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (22:09 IST)
కియా మోటార్స్ అనంతపురం జిల్లా పెనుకొండలో నెలకొల్పిన ప్లాంట్ నుంచి తొలి కారు గురువారం రోడ్డెక్కింది. నారింజ, తెలుపు రంగులతో మిళితమైన ఈ సెల్టోస్ కారును ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకర నారాయణ, హిందూపురం లోక్ సభ సభ్యుడు గోరంట్ల మాధవ్, విప్ కాపు రామచంద్రా రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ తొలి కారుపై రోజా తన తొలి సంతకం చేశారు.
 
ఈ కియా సెల్టోస్ కారు దేశంలోని అన్ని షోరూమ్‌లకు వస్తాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కాగా ఈ తొలికారును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతులు మీదుగా ఆవిష్కరించాలని కియా ప్రతినిధులు ఆహ్వానించారు. కానీ వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేస్తున్న కారణంగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దానితో మంత్రుల చేతులు మీదుగా ఈ కారును లాంఛ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments