Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా ఆటోగ్రాఫ్‌తో రోడ్డు పైకి కియా తొలి కారు... త్వరలో షోరూమ్‌లకు...

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (22:09 IST)
కియా మోటార్స్ అనంతపురం జిల్లా పెనుకొండలో నెలకొల్పిన ప్లాంట్ నుంచి తొలి కారు గురువారం రోడ్డెక్కింది. నారింజ, తెలుపు రంగులతో మిళితమైన ఈ సెల్టోస్ కారును ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకర నారాయణ, హిందూపురం లోక్ సభ సభ్యుడు గోరంట్ల మాధవ్, విప్ కాపు రామచంద్రా రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ తొలి కారుపై రోజా తన తొలి సంతకం చేశారు.
 
ఈ కియా సెల్టోస్ కారు దేశంలోని అన్ని షోరూమ్‌లకు వస్తాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కాగా ఈ తొలికారును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతులు మీదుగా ఆవిష్కరించాలని కియా ప్రతినిధులు ఆహ్వానించారు. కానీ వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేస్తున్న కారణంగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దానితో మంత్రుల చేతులు మీదుగా ఈ కారును లాంఛ్ చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments