Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా ఆటోగ్రాఫ్‌తో రోడ్డు పైకి కియా తొలి కారు... త్వరలో షోరూమ్‌లకు...

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (22:09 IST)
కియా మోటార్స్ అనంతపురం జిల్లా పెనుకొండలో నెలకొల్పిన ప్లాంట్ నుంచి తొలి కారు గురువారం రోడ్డెక్కింది. నారింజ, తెలుపు రంగులతో మిళితమైన ఈ సెల్టోస్ కారును ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకర నారాయణ, హిందూపురం లోక్ సభ సభ్యుడు గోరంట్ల మాధవ్, విప్ కాపు రామచంద్రా రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ తొలి కారుపై రోజా తన తొలి సంతకం చేశారు.
 
ఈ కియా సెల్టోస్ కారు దేశంలోని అన్ని షోరూమ్‌లకు వస్తాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కాగా ఈ తొలికారును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతులు మీదుగా ఆవిష్కరించాలని కియా ప్రతినిధులు ఆహ్వానించారు. కానీ వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేస్తున్న కారణంగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దానితో మంత్రుల చేతులు మీదుగా ఈ కారును లాంఛ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments