Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయ భూములను ఏపీ ప్రభుత్వం అమ్ముతుంటే చూస్తూ ఊరుకోం

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (15:52 IST)
జగన్ ప్రభుత్వం ఆలయాల భూములను అమ్మతుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. ఏపీ లోని పలు గుడుల భూముల అమ్మడానికి జగన్ ప్రభుత్వం చూస్తుందని చెప్పారు. గత సీఎంలు గుడులను కూల్చి, ఆస్తులను తాకట్టు పెట్టారని అన్నారు. 
 
ప్రస్తుతం.. ద్వారకా తిరుమల ఆలయ ఆస్తుల భూమిని ఏపీ ప్రభుత్వం వేలానికి పెట్టిందని దీంతో పాటు మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి గుడి భూములను అమ్మాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి ప్రభుత్వంలోకి వచ్చాక గుడి ఆస్తులు అమ్ముతున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments