Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్కిరి బిక్కిరి అయిన కంగనా రనౌత్.. ఏమైందంటే?

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (19:44 IST)
ప్రముఖ సినీనటి కంగనా రనౌత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నూతన సంవత్సరం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి కంగనా రనౌత్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు ఆమెకి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

 
అయితే ఆలయం వెలుపలకు వచ్చే సమయంలో అభిమానుల తాకిడితో కంగనా రనౌత్ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరచాలనం చేసేందుకు క్యూలైన్లలో ఉన్న భక్తులు పోటీలు పడ్డారు. బలవంతంగా కంగనారనౌత్ చేతులను లాక్కుని మరి కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. హీరోయిన్‌తో పాటు ఉన్న కుటుంబ సభ్యులు భక్తులను ఎంత వారించినా వినిపించుకోలేదు.

 
ఒకానొక దశలో కంగనాకు తీవ్ర ఆగ్రహం కూడా వచ్చింది, అయితే శ్రీవారి ఆలయం కావడంతో భక్తులను ఏమీ అనలేక ఆమె మెల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. నూతన సంవత్సరం కావడంతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లకు చెందిన సినీ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments