Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్కిరి బిక్కిరి అయిన కంగనా రనౌత్.. ఏమైందంటే?

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (19:44 IST)
ప్రముఖ సినీనటి కంగనా రనౌత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నూతన సంవత్సరం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి కంగనా రనౌత్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు ఆమెకి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

 
అయితే ఆలయం వెలుపలకు వచ్చే సమయంలో అభిమానుల తాకిడితో కంగనా రనౌత్ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరచాలనం చేసేందుకు క్యూలైన్లలో ఉన్న భక్తులు పోటీలు పడ్డారు. బలవంతంగా కంగనారనౌత్ చేతులను లాక్కుని మరి కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. హీరోయిన్‌తో పాటు ఉన్న కుటుంబ సభ్యులు భక్తులను ఎంత వారించినా వినిపించుకోలేదు.

 
ఒకానొక దశలో కంగనాకు తీవ్ర ఆగ్రహం కూడా వచ్చింది, అయితే శ్రీవారి ఆలయం కావడంతో భక్తులను ఏమీ అనలేక ఆమె మెల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. నూతన సంవత్సరం కావడంతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లకు చెందిన సినీ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments