Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడలో పులి మళ్లీ కలకలం.. ఆవును మింగేసింది...

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (12:04 IST)
కాకినాడ జిల్లాలో పులి మరోమారు కలకలం సృష్టించింది. గత నెల రోజులుగా పులి సంచారంతో స్థానికులతో పాటు అటవి సిబ్బందికి కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి రౌతులపూడి మండలంలో ఈ పులి మరోమారు సంచరించినట్టు స్థానికులు గుర్తించారు. దీంతో ఆ పులి కోసం స్థానిక ప్రజలతో పాటు అటవీ సిబ్బంది చర్యలు చేపట్టారు. అదేసమయంలో అటవీ ప్రాంతంలోకి మేతకు వెళ్ళిన పులి దాడి చేసి చంపి ఆరగించింది. 
 
దీంతో అటవీ అధికారుల బృందం ఎస్.పైడిపాల, పెనుగొండ పరిసర ప్రాంతాల్లో పులి జాడ ఆనవాళ్ల కోసం ఆన్వేషిస్తున్నారు. బిళ్లలొద్ది, తోటమానిలొద్దిలో పులి అడుగులు కనిపిస్తున్నాయి. అడవి మీదుగా అనకాపల్లి జిల్లా సరుగుడు, నర్సీపట్నం వైపు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల ఈ పులిని బంధించేందుకు అటవీ సిబ్బంది ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments