Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతపెద్ద రైలులో అంతమందేనా? ఎందుకలా..?

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (22:41 IST)
తిరుపతి వెళ్లే ఏ రైలేనా గతంలో నిత్యం రద్దీగా ఉండేది. ఒకటి, రెండు నెలల ముందే బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జూన్ 1 నుంచి ప్రారంభించిన తిరుపతి-నిజామాబాద్ (రాయలసీమ) ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలులో సగం బెర్తులు కూడా నిండటంలేదట.
 
తిరుపతి నుంచి నిజామాబాద్ బయలుదేరిన ఈ రైలులో 8ఎసి బోగీలు ఉండగా 40 మంది ప్రయాణీకులు మాత్రమే ఉన్నారట. సికింద్రాబాద్ వచ్చేసరికి ఏడుగురు మాత్రమే మిగిలారట. నిజామాబాద్ వరకు వారు మాత్రమే ప్రయాణించారట. ప్రయాణీకులు ఇంతేనా అంటూ ఆశ్చర్యపోయారట రైల్వేశాఖ అధికారులు.
 
ఇదంతా కరోనా పుణ్యమే అని రైల్వేశాఖాధికారులు భావిస్తున్నారట. అయితే రానురాను కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోయే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారట. ఇదే జరిగితే భారతీయ రైల్వే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు ఆ శాఖ ఉద్యోగులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments