Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు సాయంత్రం గవర్నర్‌తో చంద్రబాబు భేటి

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (21:12 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఏపీ గవర్నర్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పరిణామాలపై గవర్నర్ కు వివరించనున్నారు. 

వైసిపి పాలనలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, న్యాయ నిబంధనల(రూల్ ఆఫ్ లా) ఉల్లంఘన, రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం, ప్రజాస్వామ్య 4మూల స్థంభాలను కూలదోసే దుశ్చర్యలు, టిడిపి నాయకులు- కార్యకర్తలపై తప్పుడు కేసులు-అరెస్ట్ లు, దళితులపై దాడులు-దౌర్జన్యాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలు,

4రోజుల్లో ముగ్గురు బీసి మాజీ మంత్రులపై తప్పుడు కేసులు, వైసిపి అప్రజాస్వామిక చర్యలు, బిసి,ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటి వర్గాలకు- మహిళలకు కొరవడిన భద్రత, వైసిపి నాయకుల అవినీతి కుంభకోణాలపై ఫిర్యాదు చేయనున్నారు. దీని పట్ల అన్ని వర్గాలు ఆసక్తి ఎదురు చూస్తున్నాయి.

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

తర్వాతి కథనం
Show comments