Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్‌పై ఆర్ఆర్ఆర్ కామెంట్స్.. ఫ్యాన్స్ సపోర్ట్ కోల్పోతారు..

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (17:25 IST)
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలతో కొత్త చర్చకు దారి తీశాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రజాదరణ బాగా ఉందని.. బీజేపీ కోసం ఆయన సేవలు వినియోగించుకుంటామని చెప్పుకొచ్చారు. ఏపీలో టీడీపీతో తమ విధానం మారలేదన్నారు. జనసేన మిత్రపక్షంగా ఉంటుందంటూ వివరించారు. 
 
అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా పని చేసే అవకాశమే లేదని చెప్పుకొచ్చారు. అటువంటి నిర్ణయాలో కొన్ని వర్గాలతో పాటుగా అభిమానుల మద్దతు పోగొట్టుకుంటారని వ్యాఖ్యానించారు. 
 
జూనియర్‌కు రాజకీయంగా ఆసక్తి ఉంటే 20 ఏళ్ల తరువాత మాత్రమే టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బీజేపీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్‌కు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అటు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని మాత్రం జూనియర్ సేవలు వినియోగించుకొనేందుకే అమిత్ షా నేరుగా జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments