Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఎన్టీఆర్ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (09:04 IST)
మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్.టి.రామారావు 27వ వర్థంతి వేడుకలు బుధవారం జరుగుతున్నాయి. వీటిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. బుధవారం తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు తమ తాత సమాధిఫై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. వారితో పాటు పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించారు. 
 
అలాగే, ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు వివిధ రకాలైన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు, మంచిని స్మరించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments