వరద బాధితులకు అండగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్సేన్.. ఎంతిచ్చారంటే?

సెల్వి
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (12:16 IST)
అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ వరద బాధితులకు అండగా నిలిచారు. అలాగే మరో టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కూడా వరద బాధితులకు ఆదుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ఎన్టీఆర్ కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఏపీ, తెలంగాణలకు చెరో రూ.50 లక్షల మేర ఆదుకున్నారు. అలాగే విశ్వక్సేన్ పది లక్షల రూపాయలను వరద బాధితుల కోసం అందజేశారు. 
 
భారీ వర్షాల కారణంగా సంభవించిన వినాశకరమైన వరద బాధితుల కోసం ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా తన హృదయపూర్వక ఆందోళనను వ్యక్తం చేశారు. "రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నేను చాలా చలించిపోయాను. ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలందరూ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని ఎన్టీఆర్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments