వరద బాధితులకు అండగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్సేన్.. ఎంతిచ్చారంటే?

సెల్వి
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (12:16 IST)
అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ వరద బాధితులకు అండగా నిలిచారు. అలాగే మరో టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కూడా వరద బాధితులకు ఆదుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ఎన్టీఆర్ కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఏపీ, తెలంగాణలకు చెరో రూ.50 లక్షల మేర ఆదుకున్నారు. అలాగే విశ్వక్సేన్ పది లక్షల రూపాయలను వరద బాధితుల కోసం అందజేశారు. 
 
భారీ వర్షాల కారణంగా సంభవించిన వినాశకరమైన వరద బాధితుల కోసం ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా తన హృదయపూర్వక ఆందోళనను వ్యక్తం చేశారు. "రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నేను చాలా చలించిపోయాను. ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలందరూ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని ఎన్టీఆర్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments