Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా కాన్ఫరెన్స్‌లోనే విషం తాగిన వైసీపీ మహిళా నేత.. ఏమైంది?

Webdunia
సోమవారం, 20 జులై 2020 (17:20 IST)
Joni Kumari
వైసీపీ నేత, మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోని కుమారి మీడియా కాన్ఫరెన్స్‌లో విషం తాగారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఆమె విషం తాగేశారు. ప్రభుత్వ పెద్దలు తనని మోసం చేసారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని కరోనా వల్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి చెప్పుకునే అవకాశం రాలేదన్నారు. 
 
తాను మోసపోయానని.. పార్టీ అధినాయకులను కలిసినా ఇప్పటి వరకూ స్పందన లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని సొంత కుటుంబంలా భావించానని.. అయినా పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దలు తనను మోసం చేశారని కుమారి ఆరోపించారు. 
 
ఈ నెల 6న ఎంపీ విజయసాయి రెడ్డిని కలిసినా న్యాయం జరగలేదని మహిళా నేత వాపోయారు. ఇలా మీడియాకు వివరాలు వెల్లడిస్తూనే ఒకట్రెండు సార్లు ఆమె విషం తీసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments