Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా కాన్ఫరెన్స్‌లోనే విషం తాగిన వైసీపీ మహిళా నేత.. ఏమైంది?

Webdunia
సోమవారం, 20 జులై 2020 (17:20 IST)
Joni Kumari
వైసీపీ నేత, మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోని కుమారి మీడియా కాన్ఫరెన్స్‌లో విషం తాగారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఆమె విషం తాగేశారు. ప్రభుత్వ పెద్దలు తనని మోసం చేసారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని కరోనా వల్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి చెప్పుకునే అవకాశం రాలేదన్నారు. 
 
తాను మోసపోయానని.. పార్టీ అధినాయకులను కలిసినా ఇప్పటి వరకూ స్పందన లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని సొంత కుటుంబంలా భావించానని.. అయినా పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దలు తనను మోసం చేశారని కుమారి ఆరోపించారు. 
 
ఈ నెల 6న ఎంపీ విజయసాయి రెడ్డిని కలిసినా న్యాయం జరగలేదని మహిళా నేత వాపోయారు. ఇలా మీడియాకు వివరాలు వెల్లడిస్తూనే ఒకట్రెండు సార్లు ఆమె విషం తీసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments