Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేక హత్యపై సీబీఐతో విచారణ జరపాలని నేనే కోరా: ఆదినారాయణరెడ్డి

Webdunia
సోమవారం, 20 జులై 2020 (17:14 IST)
వివేక హత్యపై సీబీఐ విచారణ జరపాలని తానే కోర్టులో రిట్ వేశానని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చెప్పారు. భయపడే వ్యక్తిని అయితే సీబీఐ విచారణ ఎందుకు కోరతానని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు.

స్థానికంగా ఉండే పోలీసులపై నమ్మకం లేదని, తనపై ఎలాంటి ఆరోపణలు రాకూడదనే ఉద్దేశంతోనే సీబీఐ విచారణ కోరినట్లు చెప్పారు. ఇంతవరకు జరిగిన నష్టం జరిగిపోయిందని, ఇకపై ఫ్యాక్షన్ వద్దని, అభివృద్ది చేసుకుందామని పిలుపు ఇచ్చానన్నారు.

రాజశేఖర్ రెడ్డి, జగన్‌తో సన్నిహితంగా ఉన్న వ్యక్తినని చెప్పారు. తాను బీజేపీ పార్టీలో చేరి 250 రోజులు అయిందని, తాను ఢిల్లీలో కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నానని చెప్పారు. మిగిలిన రోజులు పనులు చేసుకుంటు కడపజిల్లా తన గ్రామంలో ఉన్నానని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments