Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబ్ మేళాకు 1189 మంది నిరుద్యోగులు... 502 మంది ఎంపిక

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చిందని సంస్థ జిల్లా మేనేజర్ ప్రణయ్ తెలిపారు. నిమ్రా ఇం

Webdunia
మంగళవారం, 15 మే 2018 (21:23 IST)
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చిందని సంస్థ జిల్లా మేనేజర్ ప్రణయ్ తెలిపారు. నిమ్రా ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన జాబ్ మేళాకు 1189 మంది నిరుద్యోగ యువతీయువకులు హాజరయ్యారు. 
 
జెన్ పాక్ట్, టాటా కేపిటల్, నొవాటెల్ గ్రూప్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, వరుణ్ మోటార్స్, అశోక్ లేలాండ్, కార్వే, ఫ్లిప్ కార్ట్ సహా 35 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తొలివిడతలో 502 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారని, మరో 246 మందిని షార్ట్ లిస్ట్ చేశారని వారికి కూడా త్వరలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రణయ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments