Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రారంభమైన రిలయన్స్ జియో 5జీ సేవలు

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (15:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను రిలయన్స్ ప్రతినిధులతో కలిసి రాష్ట్ర మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. వచ్చే 2023 నాటికి మరికొన్ని నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 
 
సోమవారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో 5జీ సర్వీసులను ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిలు ప్రారంభించారు. మరోవైపు, 5జీ సేవల ప్రారంభంపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
 
ఈ సేవలును తొలుత విజయవాడ, వైజాగ్, తిరుమల, గుంటూరు నగరాల్లో అందుబాటులోకి వచ్చాయని, ఇందుకోసం రూ.6500 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారని తెలిపారు. 
 
ఈ పెట్టుబడులు ఏపీ పట్ల ఆ సంస్థకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని విజయసాయి రెడ్డి తెలిపారు. ఏపీలోని అన్ని ప్రాంతాలకు 5జీ సేవలను విస్తరించాలని జియోను కోరుతున్నామని విజయసాయి రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments