Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రారంభమైన రిలయన్స్ జియో 5జీ సేవలు

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (15:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను రిలయన్స్ ప్రతినిధులతో కలిసి రాష్ట్ర మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. వచ్చే 2023 నాటికి మరికొన్ని నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 
 
సోమవారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో 5జీ సర్వీసులను ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిలు ప్రారంభించారు. మరోవైపు, 5జీ సేవల ప్రారంభంపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
 
ఈ సేవలును తొలుత విజయవాడ, వైజాగ్, తిరుమల, గుంటూరు నగరాల్లో అందుబాటులోకి వచ్చాయని, ఇందుకోసం రూ.6500 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారని తెలిపారు. 
 
ఈ పెట్టుబడులు ఏపీ పట్ల ఆ సంస్థకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని విజయసాయి రెడ్డి తెలిపారు. ఏపీలోని అన్ని ప్రాంతాలకు 5జీ సేవలను విస్తరించాలని జియోను కోరుతున్నామని విజయసాయి రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments