Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను చూస్తుంటే నాకదే గుర్తుకొస్తోంది.. జెసి సంచలన వ్యాఖ్యలు

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (17:59 IST)
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు అనంతపురం ఎంపి జె.సి. దివాకర్ రెడ్డి. ఇప్పటికే పలువురు నేతలను కడిగిపారేసిన జెసి, జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డిని చూసి అయ్యో.. జగన్ ఎందుకు ఇలా పుట్టాడు అనే బాధపడేవారని జె.సి.దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
 
జగన్‌కు అంతా తన తాత రాజారెడ్డి బుద్ధులే వచ్చాయని.. దీంతో రాజశేఖర్ రెడ్డి బాధపడేవారని చెప్పుకొచ్చారు. జగన్‌ను ఎప్పుడు చూసినా అస్సలు రాజశేఖర్ రెడ్డి ముభావంగా ఉండేవారని చెప్పారు. తనతోనే స్వయంగా చాలాసార్లు వై.ఎస్.ఆర్ ఈ విషయాన్ని చెప్పారని, నేను కూడా అప్పుడు పెద్దగా పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు జగన్‌ను చూస్తుంటే నాకు అదే గుర్తుకు వస్తోందని చెప్పారు జె.సి.దివాకర్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments