Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను చూస్తుంటే నాకదే గుర్తుకొస్తోంది.. జెసి సంచలన వ్యాఖ్యలు

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (17:59 IST)
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు అనంతపురం ఎంపి జె.సి. దివాకర్ రెడ్డి. ఇప్పటికే పలువురు నేతలను కడిగిపారేసిన జెసి, జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డిని చూసి అయ్యో.. జగన్ ఎందుకు ఇలా పుట్టాడు అనే బాధపడేవారని జె.సి.దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
 
జగన్‌కు అంతా తన తాత రాజారెడ్డి బుద్ధులే వచ్చాయని.. దీంతో రాజశేఖర్ రెడ్డి బాధపడేవారని చెప్పుకొచ్చారు. జగన్‌ను ఎప్పుడు చూసినా అస్సలు రాజశేఖర్ రెడ్డి ముభావంగా ఉండేవారని చెప్పారు. తనతోనే స్వయంగా చాలాసార్లు వై.ఎస్.ఆర్ ఈ విషయాన్ని చెప్పారని, నేను కూడా అప్పుడు పెద్దగా పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు జగన్‌ను చూస్తుంటే నాకు అదే గుర్తుకు వస్తోందని చెప్పారు జె.సి.దివాకర్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments