Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయహో బీసీ మహాసభ..సర్వం సిద్ధం

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (10:30 IST)
సీఎం జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన జయహో బీసీ మహాసభ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ మేరకు సర్వం సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లాలో కూడా సీఎం పర్యటించనున్నారు. 
 
అలాగే వైజాగ్ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దీనికోసం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా నేడు జయహో బీసీ మహాసభ పేరుతో ఈ బహిరం సభ నిర్వహిస్తోంది. 
 
ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాటు పూర్తి చేశాయి. 139 బీసీ కులాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఈ సభను తలపెట్టారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments