Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన పాపానికి ఓ దళిత యువకుడిచే మూత్రం తాగించారు..

Webdunia
శనివారం, 23 మే 2020 (10:58 IST)
ప్రేమించిన పాపానికి ఓ దళిత యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ప్రేమిస్తే కేసులు పెట్టడం లేదంటే నచ్చజెప్పడమో చేయాలి కానీ.. మంచిర్యాల జిల్లా జన్నారంలో ఓ దళిత యువకుడు ప్రేమించాడని చెప్పి అతడిచే మూత్రం తాగించారు. దీనిపై ఎస్సి, ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది. కేసును సుమోటో గా స్వీకరించి విచారణ జరపాలని అదికారులను ఆదేశించింది.
 
జన్నారం మండలానికి చెందిన అన్వేష్ అనే మైనర్ యువకుడు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయితో యువకుడు అడవిలోకి వెళ్లగా స్నేహితులతో విషయం తెలుసుకున్న యువతీ బంధువులు కర్రలతో దాడిచేసి మూత్రం తాగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అన్వేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments