పర్యావరణహితంగా దీపావళి జరుపుకుందాం... పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. దీపావళి పండుగను ఇంటిల్లపాది సంతోషాలతో జరుపుకోవడంతో పాటు.. పర్యావరణానికి హాని కలిగించని విధంగా పండుగను ప్రతి ఒక్కరూ

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (14:08 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. దీపావళి పండుగను ఇంటిల్లపాది సంతోషాలతో జరుపుకోవడంతో పాటు.. పర్యావరణానికి హాని కలిగించని విధంగా పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుందామంటూ పిలుపునిచ్చారు. దేశంవ్యాప్తంగా జరిగే దీపావళి పండుగను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ బుధవారం ఓ ప్రకటన చేశారు. 
 
ఆ ప్రకటనలో "దీప్తం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతి అద్దం పడుతుంది. అటువంటి ఈ దీపాల పండుగ సందర్భంగా యావత్‌ తెలుగుజాతితో పాటు దేశ ప్రజలందరికీ నా తరపున, జనసేన పార్టీ తరపున దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళిని పర్యవరణ హితంగా జరుపుకోవడం మన అందరి బాధ్యత. పర్యావరణానికి హాని కలిగించని టపాసులతో ఈ దీపావళి వేడుక జరుపుకుంటే ప్రకృతితో పాటు మనందరికీ క్షేమకరం. ముఖ్యంగా పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అశ్రద్ధ చేయరాదని మనవి. ఈ దీపావళి అందరికీ సుఖ శాంతులు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాంటూ" తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meenakshi: ఎన్.సి.24 చిత్రం నుంచి పరిశోధకరాలిగా మీనాక్షి చౌదరి లుక్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments