Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యావరణహితంగా దీపావళి జరుపుకుందాం... పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. దీపావళి పండుగను ఇంటిల్లపాది సంతోషాలతో జరుపుకోవడంతో పాటు.. పర్యావరణానికి హాని కలిగించని విధంగా పండుగను ప్రతి ఒక్కరూ

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (14:08 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. దీపావళి పండుగను ఇంటిల్లపాది సంతోషాలతో జరుపుకోవడంతో పాటు.. పర్యావరణానికి హాని కలిగించని విధంగా పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుందామంటూ పిలుపునిచ్చారు. దేశంవ్యాప్తంగా జరిగే దీపావళి పండుగను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ బుధవారం ఓ ప్రకటన చేశారు. 
 
ఆ ప్రకటనలో "దీప్తం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతి అద్దం పడుతుంది. అటువంటి ఈ దీపాల పండుగ సందర్భంగా యావత్‌ తెలుగుజాతితో పాటు దేశ ప్రజలందరికీ నా తరపున, జనసేన పార్టీ తరపున దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళిని పర్యవరణ హితంగా జరుపుకోవడం మన అందరి బాధ్యత. పర్యావరణానికి హాని కలిగించని టపాసులతో ఈ దీపావళి వేడుక జరుపుకుంటే ప్రకృతితో పాటు మనందరికీ క్షేమకరం. ముఖ్యంగా పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అశ్రద్ధ చేయరాదని మనవి. ఈ దీపావళి అందరికీ సుఖ శాంతులు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాంటూ" తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments