జనసేన ఎమ్మెల్యే వినతి ... ఫీజు బకాయి మొత్తం మాఫీ చేసిన తక్షశిల ఐఏఎస్ అకాడెమీ!

సెల్వి
శనివారం, 3 ఆగస్టు 2024 (15:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ సారథ్యంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం అధిక శ్రద్ధ చూపిస్తుంది. తమతమ పార్టీ కార్యాలయాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ వాటిని పరిష్కరిస్తుంది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద అందుబాటులో ఉండి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు.
 
పార్టీ  ప్రజా ప్రతినిధులు. తక్షశిల ఐఏఎస్ ఆకాడెమీలో డిగ్రీ చదివిన విద్యార్థిని ఫీజు బకాయిపడింది. ఆ విద్యార్థిని తల్లి తన నిస్సహాయత, ఆర్థిక ఇబ్బందులూ తెలుపుతూ ఆ విద్యా సంస్థతో మాట్లాడి ఫీజు రాయితీ ఇప్పించాలని కోరారు. 
 
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విద్యా సంస్థ డైరెక్టర్ బి.ఎస్.ఎన్.ప్రసాద్‌తో మాట్లాడగా సానుకూలంగా స్పందించారు. ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి ఫీజు బకాయి మాఫీ చేస్తానని తెలిపారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం ఉన్నవారికి 25 శాతం ఫీజు రాయితీ ఇస్తామని ప్రసాద్ హామీ ఇచ్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments