Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లికి చీమలు పట్టినా పట్టించుకోని కొడుకులు (Video)

సెల్వి
శనివారం, 3 ఆగస్టు 2024 (15:36 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నెక్కొండలో ఓ దారుణం వెలుగు చూసింది. తల్లి శరీరానికి చీమలు పట్టినా కుమారులు ఏమాత్రం పట్టించుకోలేదు. వృద్ధాప్యంలో ఆమె ఆలనాపాలనా చూసేందుకు పిల్లల్లో ఒక్కరు కూడా ముందుకురాలేదు. దీంతో ఆ వృద్ధురాలు ఇంటి బయటే ఉండిపోయింది. ఆమెకు చీమలు పడుతున్నప్పటికీ కుమారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ స్థితిలో ఆమెను చూసిన వారికి అయ్యో పాపం అంటున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కొమరమ్మ(73) అనే వృద్ధారుల ఇటీవల కింద పడి గాయల పాలైంది. ఇద్దరు కుమారులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స పూర్తి కాకముందే ఆ తల్లిని ఇంట్లో వొదిలేసి వెళ్ళిపోయారు. నిస్సహాయత స్థితిలోపడి ఉన్న కొమరమ్మ గాయాన్ని చీమలు, దోమలు పీక్కు తింటున్నాయి. ఇది చూసిన గ్రామస్థులు.. మీరేం మనుషులు అంటూ మీడియాకి సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments