Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన పవన్

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (11:27 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాత్రంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించిన అనంతరం పవన్ భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు పవన్ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
 
కరోనా నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కొందరు ముఖ్యనేతలు, కార్యకర్తలు కలిసి నిర్వహించారు. ఇకపోతే కరోనా లాక్ డౌన్ ప్రారంభం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments