Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో జనసేన పార్టీ కార్యకర్త దారుణ హత్య

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (09:43 IST)
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో జనసేన పార్టీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని సుహాన్ బాషాగా గుర్తించారు. బాషాను గుర్తు తెలియని వ్యక్తుల కొందరు దారుణంగా హత్య చేశారు. 
 
తిరుపతిలోని పేరూరు చెరువు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కొందరు బాషాపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. మృతుడు గాంధీపురానికి చెదిన సహానీ బాషాగా గుర్తించారు. 
 
ఈ హత్య గురించి సమాచారం అందుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక స్థానిక నేతలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దండుగుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments